Telugu Global
CRIME

త‌న‌కి నిప్పంటించుకుని...ఆమెని ప‌ట్టుకున్నాడు!

త‌మిళ‌నాడులో టెకీ స్వాతి హ‌త్య త‌రువాత ప్రేమ వేధింపుల‌కు మ‌రొక యువ‌తి బ‌లైపోయింది. విల్లుపురంకి చెందిన 17ఏళ్ల యువ‌తిని ప్రేమ పేరుతో సెంథిల్ (32) అనే వ్య‌క్తి దాదాపు  సంవ‌త్స‌రంన్న‌ర‌ కాలంగా  వేధిస్తున్నాడు. అత‌ను డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. గ‌త శ‌నివారం ఆమె త‌న‌కంటే చిన్న‌వాళ్ల‌యిన తోబుట్టువుల‌తో క‌లిసి ఇంట్లో ఉండ‌గా సెంథిల్ ఇంట్లోకి ప్ర‌వేశించాడు. త‌న‌పైన కిరోసిన్ చ‌ల్లుకుని నిప్పు అంటించుకున్నాడు. త‌రువాత యువ‌తిని గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు. దాంతో మంట‌లు ఆమెకు కూడా వ్యాపించాయి. కాలిన గాయాల‌తో […]

త‌న‌కి నిప్పంటించుకుని...ఆమెని ప‌ట్టుకున్నాడు!
X

మిళనాడులో టెకీ స్వాతి త్య రువాత ప్రేమ వేధింపులకు రొక యువతి లైపోయింది. విల్లుపురంకి చెందిన 17ఏళ్ల యువతిని ప్రేమ పేరుతో సెంథిల్ (32) అనే వ్యక్తి దాదాపు సంవత్సరంన్నకాలంగా వేధిస్తున్నాడు. అతను డ్రైవర్గా నిచేస్తున్నాడు. నివారం ఆమె కంటే చిన్నవాళ్లయిన తోబుట్టువులతో లిసి ఇంట్లో ఉండగా సెంథిల్ ఇంట్లోకి ప్రవేశించాడు. పైన కిరోసిన్ ల్లుకుని నిప్పు అంటించుకున్నాడు. రువాత యువతిని ట్టిగా ట్టుకున్నాడు. దాంతో మంటలు ఆమెకు కూడా వ్యాపించాయి. కాలిన గాయాలతో సెంథిల్ సాయంత్రానికే ణించగా యువతి రోజు (బుధవారం) ఉదయం 75శాతం గాయాలతో ప్రాణాలు విడిచింది.

సెంథిల్ కూతురిని వేధిస్తున్నాడని ఆమె ల్లిదండ్రులు నాలుగుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంవత్సరం క్రితం సెంథిల్… యువతి ల్లిదండ్రుల మీదవారు కుడికాలు, చేయి రికేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దీనిపై ర్యాప్తు చేయగా అతను ద్యం తాగి రైలు ట్టాల మీద డిపోగా… కాలు చేయి పోయాయని తేలింది. తాము ఎంతగా మొత్తుకున్నా పోలీసులు అతనిమీద ఎలాంటి ర్యలు తీసుకోలేదని యువతి ల్లిదండ్రులు ఆరోపించారు. సెంథిల్ పై ఉన్నవి ఆరోపలు మాత్రమేనని, అతనిపై ర్యలు తీసుకోలేమని పోలీసులు చెప్పారని వారు అన్నారు. కాలు చేయి పోయినా దుర్మార్గుడు ఇంతని చేశాడని వారు వాపోయారు

First Published:  2 Aug 2016 10:04 PM GMT
Next Story