Telugu Global
CRIME

చిన్నారుల‌తో క‌లిసి...ఇద్ద‌రు త‌ల్లుల ఆత్మ‌హ‌త్య!

మ‌హిళ‌ల నిండునూరేళ్ల జీవితాలు అర్థంతరంగా ముగుస్తున్న సంఘ‌ట‌న పెరిగిపోతున్నాయి. వీటికి మ‌నం… కుటుంబ క‌ల‌హాలు, ప్రేమ స‌మ‌స్య‌లు, సైబ‌ర్ నేరాలు…లాంటి పేర్లు పెట్టుకుని… అవే కార‌ణాల‌ని అనుకుంటున్నాం.  కానీ వీటి వెనుక ఉన్న ఆడా మ‌గా అసమాత్వం, స్త్రీల ప‌ట్ల వివ‌క్ష‌, పురుషాధిప‌త్యం, స్త్రీని విలాస వ‌స్తువుగా చూసే సంస్కృతి …కోణాల‌ను ప‌ట్టించుకోవ‌టం మానేశాం. ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌ల ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ క‌ల‌హాల‌తో బిడ్డ‌లతో స‌హా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్న త‌ల్లుల సంఖ్య పెరుగుతోంది. వ‌రంగ‌ల్ […]

చిన్నారుల‌తో క‌లిసి...ఇద్ద‌రు త‌ల్లుల ఆత్మ‌హ‌త్య!
X

హిళ నిండునూరేళ్ల జీవితాలు అర్థంతరంగా ముగుస్తున్న సంఘ పెరిగిపోతున్నాయి. వీటికి నంకుటుంబ హాలు, ప్రేమ స్యలు, సైబర్ నేరాలులాంటి పేర్లు పెట్టుకునిఅవే కారణాలని అనుకుంటున్నాం. కానీ వీటి వెనుక ఉన్న ఆడా గా అసమాత్వం, స్త్రీల ట్ల వివక్ష‌, పురుషాధిపత్యం, స్త్రీని విలాస స్తువుగా చూసే సంస్కృతికోణాలను ట్టించుకోవటం మానేశాం. నేపథ్యంలో హిళ ఆత్మత్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ హాలతో బిడ్డలతో హా ఆత్మత్యకు పాల్పడుతున్న ల్లుల సంఖ్య పెరుగుతోంది.

రంగల్ జిల్లా బూబాబాద్ డివిజన్లోని కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ మీపంలో అలివేలు (22) అనే హిళ సంవత్సరం కుమారుడితో లిసి రైలుకింద డి ఆత్మత్య చేసుకుంది. ఇంటికన్నె గ్రామానికి చెందిన శ్రీనివాస్, అలివేలు ప్రేమించి వివాహం చేసుకున్నారు. శ్రీనివాస్ బిటెక్ దువుతున్నపుడే అలివేలుని వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులుగా వారి ధ్య గొడలు రుగుతున్నాయి. నేపధ్యంలో అలివేలు కుమారుడితో లిసి గురువారం సాయంత్రం ఆత్మత్యకు పాల్పడింది.

రో సంఘలో హైదరాబాద్ కాచీగూడలోని కుద్బిగూడలో రో హిళ రెండేళ్ల కుమార్తెతో లిసి ఆత్మత్యకు పాల్పడింది. రేణుక (35), కుమార్తె ఐశ్వర్య (2)తో లిసి మీరానికేతన్ అపార్ట్మెంట్పై నుండి దూకింది. లో ల్లీ కూతుళ్లు ఇద్దరు మృతి చెందారు. కుటుంబ హాలే ఇందుకు కారని భావిస్తున్నారు. పోలీసులు కేసు మోదు చేసి ర్యాప్తు చేస్తున్నారు.

First Published:  29 July 2016 12:27 AM GMT
Next Story