"కీ" సినిమా దర్శకుడి మరో చిత్రం రెడి ఫర్ రిలీజ్..!
దాదాపు పది సంవత్సరాలు ఫిల్మ్ జర్నిలిస్ట్ గా కొన సాగి..” కీ” చిత్రం తో దర్శకుడిగా పరిచయమైన నాగేంద్ర ప్రసాద్.. మొదటి చిత్రంతోనే ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు సంపాదించాడు. అయితే జగపతి బాబు లీడ్ రోల్ లో చేసిన కీ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించక పోవడంతో… కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు కమర్షియల్ ఫార్మాట్ లో `ప్రతిక్షణం` పేరు తో కొత్త సినిమాని విడుదల చేయడానికి రంగం సిద్దం చేశారు. […]
BY admin6 July 2016 11:34 PM GMT
X
admin Updated On: 7 July 2016 3:47 AM GMT
దాదాపు పది సంవత్సరాలు ఫిల్మ్ జర్నిలిస్ట్ గా కొన సాగి..” కీ” చిత్రం తో దర్శకుడిగా పరిచయమైన నాగేంద్ర ప్రసాద్.. మొదటి చిత్రంతోనే ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు సంపాదించాడు. అయితే జగపతి బాబు లీడ్ రోల్ లో చేసిన కీ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించక పోవడంతో… కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు కమర్షియల్ ఫార్మాట్ లో 'ప్రతిక్షణం' పేరు తో కొత్త సినిమాని విడుదల చేయడానికి రంగం సిద్దం చేశారు. రొమాంటిక్ ధ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో మనీష్, తేజస్వినీలు ఈ సినిమాకి ప్రధాన తారాగాణం. మనీష్ గతంలో హమ్ తుమ్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయారు. మల్లీకార్జున రెడ్డి భాగ్యలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఎడిటింగ్ శివ వై ప్రసాద్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెల 4 వ వారంలో విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.
Next Story