Telugu Global
NEWS

జూలై 3న ఆటాలో వైఎస్ జయంతి వేడుకలు

జూలై3న ఆటా సిల్వర్ జూబ్లి వేడుకల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్ససత్యనారాయణ, మిథున్ రెడ్డి, రోజా, భూమన కరుణాకర్‌ రెడ్డి, అంబటి రాంబాబు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్, శ్రీనివాస్, గురునాథ్‌ రెడ్డి తదితరులు హాజరవుతారు. ఆటా ఉత్సవాలు చికాగో వేదికగా జులై 1 నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. ఆటా ఉత్సవాలకు […]

జూలై 3న ఆటాలో వైఎస్ జయంతి వేడుకలు
X

జూలై3న ఆటా సిల్వర్ జూబ్లి వేడుకల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బొత్ససత్యనారాయణ, మిథున్ రెడ్డి, రోజా, భూమన కరుణాకర్‌ రెడ్డి, అంబటి రాంబాబు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్, శ్రీనివాస్, గురునాథ్‌ రెడ్డి తదితరులు హాజరవుతారు. ఆటా ఉత్సవాలు చికాగో వేదికగా జులై 1 నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయి. ఆటా ఉత్సవాలకు తెలుగుగ్లోబల్.కామ్ మీడియా భాగస్వామిగా ఉండనుంది.

f77275b5-7ab4-4af9-ac71-0107f38f3ed6

First Published:  22 Jun 2016 1:05 AM GMT
Next Story