Telugu Global
NEWS

అనంతపురంలో ఉద్రిక్తత, వైసీపీ కార్యకర్తలపై కత్తులతో దాడి

అనంతపురంలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు నిరసనగా ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు జగన్ అనంతపురం వస్తున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. సప్తగిరి సర్కిల్‌లో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి. టీడీపీ కార్యకర్తల కత్తుల దాడిలో చంద్రమోహన్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్త గాయపడ్డారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. వైసీపీకార్యకర్తలపై చంద్రబాబు ప్రైవేట్ సైన్యం చంద్రదండే […]

అనంతపురంలో ఉద్రిక్తత, వైసీపీ కార్యకర్తలపై కత్తులతో దాడి
X

అనంతపురంలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు నిరసనగా ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు జగన్ అనంతపురం వస్తున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. సప్తగిరి సర్కిల్‌లో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగాయి. టీడీపీ కార్యకర్తల కత్తుల దాడిలో చంద్రమోహన్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్త గాయపడ్డారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. వైసీపీకార్యకర్తలపై చంద్రబాబు ప్రైవేట్ సైన్యం చంద్రదండే దాడి చేసిందని మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ఆరోపించారు. జిల్లాలో టీడీపీనేతలు హత్యారాజకీయాలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు కూడా టీడీపీకి సహకరిస్తూ జగన్ పర్యటనలో లేనిపోని సమస్యలను సృష్టించేందుకు సాయపడుతున్నారని ఆరోపించారు. జగన్ రాక నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.

anantapur-4anantapur-2 anantapur-3

Click on Image to Read:

YS-Jagan

nara-lokesh-twitter

chandrababu

gutta

mla-attar-basha

chandrababu-naidu

ys-jagan-yatra

anam-vivekananda-reddy-comm

gutta-sukender-reddy

telangana-congress

tdp

dl-ravindra-reddy

CPM-Ramakrishna

ntr-chandrababu-naidu

komati-reddy

tdp-corporater-vijayawada

Poonam-Mahajan-1

First Published:  5 Jun 2016 6:18 AM GMT
Next Story