Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతికి మణిరత్నం సినిమా ప్రారంభం

ఓకే బంగారం హిట్టయిన తర్వాత ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేశాడు మణిరత్నం. తెలుగు-తమిళ భాషల్లో తీయాలనుకున్న ఆ మల్టీస్టారర్ లో మహేష్-నాగార్జునను హీరోలుగా… నిత్యామీనన్-శృతిహాసన్ ను హీరోయిన్లుగా పెట్టాలనుకున్నాడు. కానీ వీళ్లలో నిత్యామీనన్ తప్పించి మరెవర్నీ ఒప్పించలేకపోయాడు. దీంతో ఇదే మల్టీస్టారర్ ను కార్తి-దుల్కర్ సుమన్ హీరోలుగా…. నిత్యామీనన్-కీర్తి సురేష్ హీరోయిన్లుగా తెరకెక్కించాలనుకున్నాడు. కానీ ఈసారి కార్తి మాత్రమే ఒప్పుకున్నాడు. దీంతో ప్రస్తుతానికి ఉన్న టీంతో సినిమాను ప్రారంభించాలని ఫిక్స్ అయిన మణిరత్నం….. కార్తి-నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా […]

సంక్రాంతికి మణిరత్నం సినిమా ప్రారంభం
X
ఓకే బంగారం హిట్టయిన తర్వాత ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేశాడు మణిరత్నం. తెలుగు-తమిళ భాషల్లో తీయాలనుకున్న ఆ మల్టీస్టారర్ లో మహేష్-నాగార్జునను హీరోలుగా… నిత్యామీనన్-శృతిహాసన్ ను హీరోయిన్లుగా పెట్టాలనుకున్నాడు. కానీ వీళ్లలో నిత్యామీనన్ తప్పించి మరెవర్నీ ఒప్పించలేకపోయాడు. దీంతో ఇదే మల్టీస్టారర్ ను కార్తి-దుల్కర్ సుమన్ హీరోలుగా…. నిత్యామీనన్-కీర్తి సురేష్ హీరోయిన్లుగా తెరకెక్కించాలనుకున్నాడు. కానీ ఈసారి కార్తి మాత్రమే ఒప్పుకున్నాడు. దీంతో ప్రస్తుతానికి ఉన్న టీంతో సినిమాను ప్రారంభించాలని ఫిక్స్ అయిన మణిరత్నం….. కార్తి-నిత్యామీనన్ హీరోహీరోయిన్లుగా సంక్రాంతికి తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. మరోవైపు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్, సినిమాటోగ్రాఫర్ గా పీసీ శ్రీరాం మాత్రం మణిరత్నంకు హ్యాండ్ ఇవ్వలేదు. మణి ఎప్పుడు సినిమా చేస్తే అప్పుడు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో… ఈ సంక్రాంతికి మణిరత్నం కొత్త సినిమా పట్టాలపైకి రాబోతోంది. అయితే అందులో తెలుగు నేటివిటీ మాత్రం పూర్తిగా మిస్సవుతోంది.
First Published:  11 Jan 2016 7:02 PM GMT
Next Story