Telugu Global
National

వీహెచ్‌పీ సీనియర్‌ నేత అశోక్‌ సింఘాల్ కన్నుమూత

విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేత అశోక్‌ సింఘాల్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో ఉన్నారు. గుర్గావ్‌ లోని మేదంతా మెడిసిటీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం రెండున్నర సమయంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాసవిడిచారు. శ్వాసకోశ సమస్యతో గతనెలలోనే అశోక్ సింఘాల్ నూ మేదాంత ఆస్పత్రిలో చేరారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి శ్వాససంబంధ ఇబ్బంది రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. సింఘాల్ మృతికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ, వీహెచ్‌పీ  నేతలు సంతాపం తెలిపారు.

వీహెచ్‌పీ సీనియర్‌ నేత అశోక్‌ సింఘాల్ కన్నుమూత
X

విశ్వహిందూ పరిషత్ సీనియర్ నేత అశోక్‌ సింఘాల్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో ఉన్నారు. గుర్గావ్‌ లోని మేదంతా మెడిసిటీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం రెండున్నర సమయంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాసవిడిచారు. శ్వాసకోశ సమస్యతో గతనెలలోనే అశోక్ సింఘాల్ నూ మేదాంత ఆస్పత్రిలో చేరారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి శ్వాససంబంధ ఇబ్బంది రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. సింఘాల్ మృతికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ, వీహెచ్‌పీ నేతలు సంతాపం తెలిపారు.

First Published:  17 Nov 2015 5:20 AM GMT
Next Story