Telugu Global
Others

గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు జల సమాధి అయిపోయారు. ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో రోడ్డుపై వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న బ్రాంచ్ కెనాల్‌లో పడిపోయింది. దీంతో కారులో ఉన్న వాళ్లలో ఏడుగురు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో స్త్రీలు, చిన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారు. కాగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు జల సమాధి అయిపోయారు. ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో రోడ్డుపై వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న బ్రాంచ్ కెనాల్‌లో పడిపోయింది. దీంతో కారులో ఉన్న వాళ్లలో ఏడుగురు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో స్త్రీలు, చిన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారు. కాగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

First Published:  25 Sep 2015 1:09 PM GMT
Next Story