Telugu Global
International

పాక్‌ వైమానిక దాడిలో 17మంది ఉగ్రవాదులు హతం

తాలిబాన్‌ ఉగ్రవాదులపై పాక్‌ కన్నెర్రజేసింది. ఇటీవల తమ భద్రతాదళాలపై తాలిబన్లు దాడి జరపడాన్ని సహించలేని పాక్‌ తమ విమానాలతో వారికి బుద్ధి చెప్పింది. పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో ఆ దేశ వైమానిక దళాలు జరిపిన దాడిలో 17 మంది టెర్రరిస్టులు మరణించారు. దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో తాలిబన్ ఉగ్రవాదులు ఇటీవల ఇద్దరు భద్రతా సిబ్బందిని హతమార్చడంతో ఈ దాడి జరిపినట్లు పాక్ ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడిలో 17 మంది మృతి చెందడంతోపాటు […]

పాక్‌ వైమానిక దాడిలో 17మంది ఉగ్రవాదులు హతం
X
తాలిబాన్‌ ఉగ్రవాదులపై పాక్‌ కన్నెర్రజేసింది. ఇటీవల తమ భద్రతాదళాలపై తాలిబన్లు దాడి జరపడాన్ని సహించలేని పాక్‌ తమ విమానాలతో వారికి బుద్ధి చెప్పింది. పాకిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్థాన్‌లో ఆ దేశ వైమానిక దళాలు జరిపిన దాడిలో 17 మంది టెర్రరిస్టులు మరణించారు. దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతంలో తాలిబన్ ఉగ్రవాదులు ఇటీవల ఇద్దరు భద్రతా సిబ్బందిని హతమార్చడంతో ఈ దాడి జరిపినట్లు పాక్ ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ దాడిలో 17 మంది మృతి చెందడంతోపాటు పలువురు తీవ్రవాదులు గాయాలపాలైనట్టు ఆయన చెప్పారు.
First Published:  15 Sep 2015 12:17 AM GMT
Next Story