ప్రభుత్వ అణిచివేతను సహించం: సీపీఐ
ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటాలను ప్రభుత్వం అణిచి వేయాలని చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శ్రీకాకుళంలోని థర్మల్ పవర్ స్టేషన్, భావనపాడు పోర్టు భూముల సేకరణకు తాము వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే భరించలేక అనవసరమైన కేసులు పెడుతూ వేధించాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతూనే ఉంటామని ఆయన అన్నారు.
BY sarvi13 Sep 2015 1:08 PM GMT
sarvi Updated On: 14 Sep 2015 6:05 AM GMT
ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటాలను ప్రభుత్వం అణిచి వేయాలని చూస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శ్రీకాకుళంలోని థర్మల్ పవర్ స్టేషన్, భావనపాడు పోర్టు భూముల సేకరణకు తాము వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే భరించలేక అనవసరమైన కేసులు పెడుతూ వేధించాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతూనే ఉంటామని ఆయన అన్నారు.
Next Story