Telugu Global
Others

అమరావతి భూసమీకరణకు కేంద్రం మద్దతు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి భూసమీకరణకు కేంద్రం మద్దతు పలికింది. ఈ మేరకు భూసమీకరణపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఏపీ వాదనను కేంద్రం సమర్ధించింది. భూ సమీకరణతో రైతులకు మంచే జరుగుతుందని కేంద్రం పేర్కొంది. పర్యావరణం, ముంపును పరిగణనలోకి తీసుకుని రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి భూసమీకరణకు కేంద్రం మద్దతు పలికింది. ఈ మేరకు భూసమీకరణపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఏపీ వాదనను కేంద్రం సమర్ధించింది. భూ సమీకరణతో రైతులకు మంచే జరుగుతుందని కేంద్రం పేర్కొంది. పర్యావరణం, ముంపును పరిగణనలోకి తీసుకుని రాజధాని మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది.
First Published:  12 Sep 2015 1:08 PM GMT
Next Story