Telugu Global
Others

లింబయ్య కుమారుడి వైద్య ఖర్చులను భరిస్తాం: షబ్బీర్

నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్ మండలం రామారెడ్డిలో రైతు లింబయ్య కుటుంబాన్ని పరామర్శించి వారికి రూ.లక్ష సాయం అందజేశారు. దీంతోపాటు లింబయ్య కుమారుడి వైద్య ఖర్చులను భరిస్తామని కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ తెలిపారు. అప్పుల బాధ, కుమారుడి అనారోగ్యం కారణంగా లింబయ్య నిన్న హైదరాబాద్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 

నిజామాబాద్ జిల్లాలోని సదాశివనగర్ మండలం రామారెడ్డిలో రైతు లింబయ్య కుటుంబాన్ని పరామర్శించి వారికి రూ.లక్ష సాయం అందజేశారు. దీంతోపాటు లింబయ్య కుమారుడి వైద్య ఖర్చులను భరిస్తామని కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ తెలిపారు. అప్పుల బాధ, కుమారుడి అనారోగ్యం కారణంగా లింబయ్య నిన్న హైదరాబాద్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
First Published:  9 Sep 2015 1:06 PM GMT
Next Story