Telugu Global
Others

సచివాలయంలో ప్రమాదం... పెయింటర్‌కు గాయాలు

ఆంధ్రప్రదేశ్‌ సెక్రెటరియేట్‌లో ఎల్‌ బ్లాక్‌ నుంచి ఓ కార్మికుడు జారి పడిపోయి తీవ్ర గాయాలకు గురయ్యాడు. రంగులేసే కార్మికుడు సచివాలయంలో  మరమ్మతుల్లో భాగంగా గోడలకు రంగులేస్తున్నాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ అదుపు తప్పి జారి కింద పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురయిన బాధితుడ్ని   వెంటనే అక్కడకు చేరిన సిబ్బంది  ఆస్పత్రికి తరలించారు. 

ఆంధ్రప్రదేశ్‌ సెక్రెటరియేట్‌లో ఎల్‌ బ్లాక్‌ నుంచి ఓ కార్మికుడు జారి పడిపోయి తీవ్ర గాయాలకు గురయ్యాడు. రంగులేసే కార్మికుడు సచివాలయంలో మరమ్మతుల్లో భాగంగా గోడలకు రంగులేస్తున్నాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ అదుపు తప్పి జారి కింద పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురయిన బాధితుడ్ని వెంటనే అక్కడకు చేరిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
First Published:  9 Sep 2015 1:09 PM GMT
Next Story