సచివాలయంలో ప్రమాదం... పెయింటర్కు గాయాలు
ఆంధ్రప్రదేశ్ సెక్రెటరియేట్లో ఎల్ బ్లాక్ నుంచి ఓ కార్మికుడు జారి పడిపోయి తీవ్ర గాయాలకు గురయ్యాడు. రంగులేసే కార్మికుడు సచివాలయంలో మరమ్మతుల్లో భాగంగా గోడలకు రంగులేస్తున్నాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ అదుపు తప్పి జారి కింద పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురయిన బాధితుడ్ని వెంటనే అక్కడకు చేరిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
BY sarvi9 Sep 2015 1:09 PM GMT
sarvi Updated On: 10 Sep 2015 5:57 AM GMT
ఆంధ్రప్రదేశ్ సెక్రెటరియేట్లో ఎల్ బ్లాక్ నుంచి ఓ కార్మికుడు జారి పడిపోయి తీవ్ర గాయాలకు గురయ్యాడు. రంగులేసే కార్మికుడు సచివాలయంలో మరమ్మతుల్లో భాగంగా గోడలకు రంగులేస్తున్నాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ అదుపు తప్పి జారి కింద పడిపోయాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురయిన బాధితుడ్ని వెంటనే అక్కడకు చేరిన సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
Next Story