Telugu Global
Others

ఉత్తమ అధ్యాపకులుగా తొమ్మిది మంది

ఉత్తమ అధ్యాపకులుగా రాష్ట్రస్థాయి అవార్డులకు తొమ్మిది మంది అధ్యాపకులు ఎంపికయ్యారు. గురుపూజోత్సవ కార్యక్రమంలో వీరికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అవార్డులను ప్రదానం చేయనున్నారు. వీరిలో ఏడుగురు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేసే అధ్యాపకులు కాగా, ఇద్దరు పాలిటెక్నిక్ కాలేజీలలో పనిచేసే వారున్నారు. ఈ మేరకు ఉత్తమ అధ్యాపకుల జాబితాను విడుదల చేస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఉత్తమ అధ్యాపకులుగా రాష్ట్రస్థాయి అవార్డులకు తొమ్మిది మంది అధ్యాపకులు ఎంపికయ్యారు. గురుపూజోత్సవ కార్యక్రమంలో వీరికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అవార్డులను ప్రదానం చేయనున్నారు. వీరిలో ఏడుగురు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేసే అధ్యాపకులు కాగా, ఇద్దరు పాలిటెక్నిక్ కాలేజీలలో పనిచేసే వారున్నారు. ఈ మేరకు ఉత్తమ అధ్యాపకుల జాబితాను విడుదల చేస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
First Published:  4 Sep 2015 1:01 PM GMT
Next Story