Telugu Global
Others

కాలుష్య నిర్మూలనపై అవగాహన ర్యాలీ

హైదరాబాద్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బైక్ ర్యాలీ నిర్వహించింది. హుస్సేన్ సాగర్ పరిరక్షణకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నడుం బిగించింది. కాలుష్య నిర్మూళనపై అవగాహన కల్పిస్తూ తెలుగు తల్లి విగ్రహం నుంచి హుస్సేన్ సాగర్ చుట్టూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాలుష్య వ్యర్ధాలతో వినాయక సాగర్ కలుషితం అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బైక్ ర్యాలీ నిర్వహించింది. హుస్సేన్ సాగర్ పరిరక్షణకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నడుం బిగించింది. కాలుష్య నిర్మూళనపై అవగాహన కల్పిస్తూ తెలుగు తల్లి విగ్రహం నుంచి హుస్సేన్ సాగర్ చుట్టూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాలుష్య వ్యర్ధాలతో వినాయక సాగర్ కలుషితం అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
First Published:  4 Sep 2015 1:10 PM GMT
Next Story