Telugu Global
Others

సెప్టెంబర్‌ 15లోగా స్కూల్‌ యూనిఫామ్స్‌

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 లోగా స్కూల్‌ యూనిఫామ్స్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో మరగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రంజీవ్‌.ఆర్‌ ఆచార్య ఆదేశించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారులతో కమిషనర్‌ చిరంజీవులతో కలసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా అడిషినల్‌ జాయింట్‌ కలెక్టర్‌ రాజేందర్‌, డీఈఓ సోమిరెడ్డిలు పాల్గొన్నారు.

సెప్టెంబర్‌ 15లోగా స్కూల్‌ యూనిఫామ్స్‌
X
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సెప్టెంబర్‌ 15 లోగా స్కూల్‌ యూనిఫామ్స్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో మరగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రంజీవ్‌.ఆర్‌ ఆచార్య ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖాధికారులతో కమిషనర్‌ చిరంజీవులతో కలసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా అడిషినల్‌ జాయింట్‌ కలెక్టర్‌ రాజేందర్‌, డీఈఓ సోమిరెడ్డిలు పాల్గొన్నారు.
First Published:  28 Aug 2015 1:01 PM GMT
Next Story