Telugu Global
Others

వ‌న్‌స్టాప్ @పంచాయ‌తీ

గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యంలోనే అన్ని సేవ‌ల‌ను అందుబాటులో ఉంచాల‌ని తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ప్ర‌పంచ‌బ్యాంకు నిధుల‌తో ప్రారంభించిన ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ద్వారా పంచాయ‌తీల్లోనే ఈ-పంచాయ‌తీ, బ్యాంకింగ్‌, మీసేవ వంటి ప‌లు సేవ‌లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది వెయ్యి పంచాయ‌తీల్లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయనుంది. ఆ బాధ్య‌త‌ల‌ను శ్రీ‌నిథి బ్యాంకుకు అప్ప‌చెబుతూ రూ.64 కోట్ల నిధుల‌ను మంజూరు చేసింది.

గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యంలోనే అన్ని సేవ‌ల‌ను అందుబాటులో ఉంచాల‌ని తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యించింది. ప్ర‌పంచ‌బ్యాంకు నిధుల‌తో ప్రారంభించిన ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ద్వారా పంచాయ‌తీల్లోనే ఈ-పంచాయ‌తీ, బ్యాంకింగ్‌, మీసేవ వంటి ప‌లు సేవ‌లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది వెయ్యి పంచాయ‌తీల్లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయనుంది. ఆ బాధ్య‌త‌ల‌ను శ్రీ‌నిథి బ్యాంకుకు అప్ప‌చెబుతూ రూ.64 కోట్ల నిధుల‌ను మంజూరు చేసింది.

First Published:  28 Aug 2015 1:52 PM GMT
Next Story