Telugu Global
Others

నడిరోడ్డుపై ముగ్గురు వ్యక్తుల హత్య

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ముగ్గురు వ్యక్తులను కొందరు దుండగులు తుపాకీతో కాల్చి అనంతరం కత్తులతో పొడిచి చంపి పారిపోయారు. ఈ ఘటన చింతామణి పుత్తూర్ దగ్గర జరిగింది. మృతులంతా ఇటీవలే ఓ హత్య కేసులో బెయిల్‌పై విడుదలయ్యారు. పాతకక్షలే హత్యలకు గల కారణంగా పోలీసులు పేర్కొన్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌లో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ముగ్గురు వ్యక్తులను కొందరు దుండగులు తుపాకీతో కాల్చి అనంతరం కత్తులతో పొడిచి చంపి పారిపోయారు. ఈ ఘటన చింతామణి పుత్తూర్ దగ్గర జరిగింది. మృతులంతా ఇటీవలే ఓ హత్య కేసులో బెయిల్‌పై విడుదలయ్యారు. పాతకక్షలే హత్యలకు గల కారణంగా పోలీసులు పేర్కొన్నారు.
First Published:  26 Aug 2015 1:16 PM GMT
Next Story