Telugu Global
Others

స్థానిక ఎన్నిక‌ల్లో వసుంధర రాజేకు ఎదురుదెబ్బ

రాజ‌స్థాన్‌ ముఖ్య‌మంత్రి  వ‌సుంధ‌ర‌రాజేకు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గ‌లింది. ముఖ్యంగా సీఎం రాజే ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఝ‌ల్రా ప‌ఠావ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం, ఆమె త‌న‌యుడు దుష్యంత్ ప్రాతినిధ్యం వ‌హిస్తోన్నఝ‌లావ‌ర్-బ‌ర‌స్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం 129 సీట్ల‌కు గాను బీజేపీ కేవ‌లం 78 స్థానాల‌ను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 34 సీట్లు ద‌క్క‌గా, స్వతంత్రుల‌కు 16 స్థానాలు ద‌క్కాయి. ఈ ఎన్నిక‌ల్లో ఐపీఎల్ స్కాం నిందితుడు ల‌లిత్ మోడీ […]

స్థానిక ఎన్నిక‌ల్లో వసుంధర రాజేకు ఎదురుదెబ్బ
X
రాజ‌స్థాన్‌ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌ర‌రాజేకు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గ‌లింది. ముఖ్యంగా సీఎం రాజే ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఝ‌ల్రా ప‌ఠావ్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం, ఆమె త‌న‌యుడు దుష్యంత్ ప్రాతినిధ్యం వ‌హిస్తోన్నఝ‌లావ‌ర్-బ‌ర‌స్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం 129 సీట్ల‌కు గాను బీజేపీ కేవ‌లం 78 స్థానాల‌ను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 34 సీట్లు ద‌క్క‌గా, స్వతంత్రుల‌కు 16 స్థానాలు ద‌క్కాయి. ఈ ఎన్నిక‌ల్లో ఐపీఎల్ స్కాం నిందితుడు ల‌లిత్ మోడీ వివాదంతో పాటు, సీఎం కుమారుడు దుష్యంత్ వ్య‌వ‌హార‌శైలి కూడా బీజేపీ ఆశించిన స్థానాలు దక్కకపోవడానికి కారణంగా కనిపిస్తోంది.
First Published:  20 Aug 2015 1:10 PM GMT
Next Story