Telugu Global
Others

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కలకలం

విశాఖ జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. బాక్సైట్ పునరావాస కమిటీ సభ్యులు వారంలోగా ప్రజాకోర్టులో లొంగిపోకపోతే శిక్ష తప్పదని మావోయిస్టులు హెచ్చరించారు. గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఈ పోస్టర్లు ముద్రించారు. పోలీసులకు సమాచారం అందడంతో పోస్టర్లు అంటించిన వ్యక్తుల కోసం దర్యప్తు ప్రారంభించారు.

విశాఖ జిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. బాక్సైట్ పునరావాస కమిటీ సభ్యులు వారంలోగా ప్రజాకోర్టులో లొంగిపోకపోతే శిక్ష తప్పదని మావోయిస్టులు హెచ్చరించారు. గాలికొండ ఏరియా కమిటీ పేరుతో ఈ పోస్టర్లు ముద్రించారు. పోలీసులకు సమాచారం అందడంతో పోస్టర్లు అంటించిన వ్యక్తుల కోసం దర్యప్తు ప్రారంభించారు.
First Published:  19 Aug 2015 1:29 PM GMT
Next Story