Telugu Global
Others

పాక్ వెబ్‌సైట్ల హ్యాకింగ్ తో అమ‌ర‌జ‌వాన్ల‌కు నివాళి 

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా అమ‌ర‌జ‌వాన్ల‌కు నివాళి అర్పించేందుకు పాకిస్థాన్ కు చెందిన వంద‌కు పైగా వెబ్‌సైట్ల‌ను హ్యాకింగ్ చేసిన‌ట్లు హెల్ షీల్డ్ హ్యాక‌ర్స్ అనే అజ్ఞాత హ్యాకింగ్ గ్రూపు ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 14న పాక్ హ్యాక‌ర్స్ భార‌త వెబ్‌సైట్ల‌ను హ్యాకింగ్ చేశార‌ని, అందుకు ప్ర‌తిగా తాము కూడా ఈ దాడి చేసామ‌ని ఆ గ్రూపు ప్ర‌క‌టించింది. భారత్‌పై పాక్ సైబ‌ర్ దాడికి పాల్ప‌డితే చూస్తూ ఊరుకోమ‌ని, త‌గిన‌విధంగా బుద్ధి చెబుతామ‌ని హెచ్చ‌రించింది.

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా అమ‌ర‌జ‌వాన్ల‌కు నివాళి అర్పించేందుకు పాకిస్థాన్ కు చెందిన వంద‌కు పైగా వెబ్‌సైట్ల‌ను హ్యాకింగ్ చేసిన‌ట్లు హెల్ షీల్డ్ హ్యాక‌ర్స్ అనే అజ్ఞాత హ్యాకింగ్ గ్రూపు ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 14న పాక్ హ్యాక‌ర్స్ భార‌త వెబ్‌సైట్ల‌ను హ్యాకింగ్ చేశార‌ని, అందుకు ప్ర‌తిగా తాము కూడా ఈ దాడి చేసామ‌ని ఆ గ్రూపు ప్ర‌క‌టించింది. భారత్‌పై పాక్ సైబ‌ర్ దాడికి పాల్ప‌డితే చూస్తూ ఊరుకోమ‌ని, త‌గిన‌విధంగా బుద్ధి చెబుతామ‌ని హెచ్చ‌రించింది.
First Published:  15 Aug 2015 1:14 PM GMT
Next Story