Telugu Global
Others

చ‌ప్ప‌గా మోడీ ప్ర‌సంగం: కాంగ్రెస్ 

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జాతినుద్దేశించి  ప్ర‌ధాని మోడీ  చేసిన ప్ర‌సంగం చ‌ప్ప‌గా సాగింద‌ని కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శించింది. ఉగ్ర‌వాదం, విదేశాంగ విధానం, సైనికుల‌కు ఒకే ర్యాంకు – ఒకే పెన్ష‌న్ వంటి ముఖ్య‌మైన అంశాల‌ను ఆయ‌న స్పృశించ లేద‌నికాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించారు. మోడీ ప్ర‌సంగంపై స్పందించ‌డానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ నిరాక‌రించారు.

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జాతినుద్దేశించి ప్ర‌ధాని మోడీ చేసిన ప్ర‌సంగం చ‌ప్ప‌గా సాగింద‌ని కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శించింది. ఉగ్ర‌వాదం, విదేశాంగ విధానం, సైనికుల‌కు ఒకే ర్యాంకు – ఒకే పెన్ష‌న్ వంటి ముఖ్య‌మైన అంశాల‌ను ఆయ‌న స్పృశించ లేద‌నికాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించారు. మోడీ ప్ర‌సంగంపై స్పందించ‌డానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ నిరాక‌రించారు.
First Published:  15 Aug 2015 1:11 PM GMT
Next Story