ప్రత్యేక హోదాకు మేమూ సహకరిస్తాం : టి.ఎమ్మెల్సీ
అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మాత్రం పూటకో మాటతో ప్రజలను గందరగోళ పరుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి ఆరోపించారు. ఈ విషయమై సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీకి ప్రత్యేకహోదా కోసం తాము కూడా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ పాలనపై మండిపడ్డ రంగారెడ్డి ఉస్మానియా ఆస్పత్రి హెరిటేజ్ భవనం అని, దాన్ని కూల్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
BY sarvi10 Aug 2015 1:18 PM GMT
sarvi Updated On: 11 Aug 2015 5:13 AM GMT
అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటిస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మాత్రం పూటకో మాటతో ప్రజలను గందరగోళ పరుస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి ఆరోపించారు. ఈ విషయమై సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీకి ప్రత్యేకహోదా కోసం తాము కూడా సహకరిస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేసీఆర్ పాలనపై మండిపడ్డ రంగారెడ్డి ఉస్మానియా ఆస్పత్రి హెరిటేజ్ భవనం అని, దాన్ని కూల్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Next Story