Telugu Global
Others

కర్నూలు జిల్లాలో భగ్గుమన్న పాతకక్షలు

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం అప్పనపల్లెలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామస్థులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడికి దిగారు. ప్రత్యర్థులు కూడా ఎదురుదాడి చేశారు. ఈ సంఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో 144 సెక్షన్‌ను విధించి, పికెటింగ్ నిర్వహించారు.

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం అప్పనపల్లెలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామస్థులు ఒకరిపై ఒకరు కర్రలతో దాడికి దిగారు. ప్రత్యర్థులు కూడా ఎదురుదాడి చేశారు. ఈ సంఘటనలో 17 మందికి గాయాలయ్యాయి. వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో 144 సెక్షన్‌ను విధించి, పికెటింగ్ నిర్వహించారు.
First Published:  2 Aug 2015 1:05 PM GMT
Next Story