నౌకల నుంచి ఆయిల్ చోరీ చేస్తున్న ముఠా అరెస్ట్
విశాఖపట్నం సముద్ర తీరంలో నౌకల నుంచి ఆయిల్ చోరీ చేస్తోన్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ పోర్టులో నిలిపి ఉన్న ఓడల నుంచి ఏడుగురు సభ్యుల ముఠా ఆయిల్ చోరీకి పాల్పడుతోంది. దీనిపై నిఘా పెట్టిన భద్రతా సిబ్బంది వారిని అరెస్ట్ చేశారు. రూ. 30 లక్షల విలువైన ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.
BY admin9 July 2015 1:18 PM GMT
admin Updated On: 10 July 2015 9:15 AM GMT
విశాఖపట్నం సముద్ర తీరంలో నౌకల నుంచి ఆయిల్ చోరీ చేస్తోన్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ పోర్టులో నిలిపి ఉన్న ఓడల నుంచి ఏడుగురు సభ్యుల ముఠా ఆయిల్ చోరీకి పాల్పడుతోంది. దీనిపై నిఘా పెట్టిన భద్రతా సిబ్బంది వారిని అరెస్ట్ చేశారు. రూ. 30 లక్షల విలువైన ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.
Next Story