Telugu Global
NEWS

పట్టిసీమ’లో బాబుకు బాగానే ముట్టింది: ఎమ్మెల్యే నాని

పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీగానే ముట్టిందని, అందుకే దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికి వదిలేసి సొంత లాభం కోసమే ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. పోలవరం కాలువ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం ప్రకటించే విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ ఒకే ధర నిర్ణయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

పట్టిసీమ’లో బాబుకు బాగానే ముట్టింది: ఎమ్మెల్యే నాని
X
పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీగానే ముట్టిందని, అందుకే దానిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికి వదిలేసి సొంత లాభం కోసమే ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. పోలవరం కాలువ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం ప్రకటించే విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ ఒకే ధర నిర్ణయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
First Published:  5 July 2015 1:49 AM GMT
Next Story