కేసీఆర్ది దుర్యోధనుడి మనస్తత్వం: మంత్రి పల్లె
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుది దుర్యోదనుడి మనస్తత్వమని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. గవర్నర్ ధృతరాష్ట్రుడి పాత్ర పోషించడం వల్లే రాజకీయాలు దిగజారి పోవడానికి కారణమని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్కు కష్టాలు తప్పవన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు పల్లె శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మసీదుల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను తాను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.
BY Pragnadhar Reddy18 Jun 2015 1:06 PM GMT
Pragnadhar Reddy Updated On: 18 Jun 2015 10:01 PM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుది దుర్యోదనుడి మనస్తత్వమని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. గవర్నర్ ధృతరాష్ట్రుడి పాత్ర పోషించడం వల్లే రాజకీయాలు దిగజారి పోవడానికి కారణమని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్కు కష్టాలు తప్పవన్నారు. గవర్నర్ జోక్యం చేసుకుని ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు పల్లె శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మసీదుల వద్ద లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను తాను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.
Next Story