Telugu Global
Others

10 లక్షల విలువైన 1.8 కిలోల డ్రగ్స్‌ పట్టివేత

పోలీసులు నగరంలో  భారీఎత్తున  డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓపీఎం డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఇద్దరిని  అరెస్ట్‌ చేయడంతో పాటు రూ. 10 లక్షల విలువైన 1.8 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, సీసీఎస్‌ పోలీసులు, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల జాయింట్‌ ఆపరేషన్‌లో భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది. 

పోలీసులు నగరంలో భారీఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓపీఎం డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్‌ చేయడంతో పాటు రూ. 10 లక్షల విలువైన 1.8 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, సీసీఎస్‌ పోలీసులు, డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల జాయింట్‌ ఆపరేషన్‌లో భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయింది.
First Published:  14 May 2015 2:07 PM GMT
Next Story