Telugu Global
Arts & Literature

ఉగాది పురస్కారాలు

హైదరాబాద్‌, మార్చి 21: శ్రీ సిరి కల్చరల్‌ ఫౌండేషన్‌వారు ఆదివారం సాయంత్రం 5గంటలకు ఉగాది పురస్కారాలను అందజేయనున్నారు. నగరంలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారని సమాచారం. ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌, డాక్టర్‌ టి.వేణు, పిట్ల మనోహర్‌, శ్రీమతి ఎ.జ్యోతి, వై.సంజీవరావు, ఆచార్య నాయక్‌, శ్రీమతి కన్నెగంటి అనసూయ, శ్రీమతి బండి ఉష, సాధనాల వెంకటస్వామి నాయుడుకి పురస్కారాలను అందజేస్తారని తెలిసింది.

హైదరాబాద్‌, మార్చి 21: శ్రీ సిరి కల్చరల్‌ ఫౌండేషన్‌వారు ఆదివారం సాయంత్రం 5గంటలకు ఉగాది పురస్కారాలను అందజేయనున్నారు. నగరంలోని సిటీ సెంట్రల్‌ లైబ్రరీలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారని సమాచారం. ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌, డాక్టర్‌ టి.వేణు, పిట్ల మనోహర్‌, శ్రీమతి ఎ.జ్యోతి, వై.సంజీవరావు, ఆచార్య నాయక్‌, శ్రీమతి కన్నెగంటి అనసూయ, శ్రీమతి బండి ఉష, సాధనాల వెంకటస్వామి నాయుడుకి పురస్కారాలను అందజేస్తారని తెలిసింది.

First Published:  21 March 2015 6:43 AM GMT
Next Story